• Login / Register
  • Site Logo

    నేటి నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభం

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: భారత్, శ్రీలంక వేదికగా శనివారం నుంచి T20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. మార్చి 8న జరిగే ఫైనల్‌తో ముగిసే ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు నాలుగు గ్రూపులుగా పోటీపడతాయి. ఈ నెల 19 వరకు రోజుకు మూడు మ్యాచ్‌లు జరుగుతాయి. తొలి మ్యాచ్ పాకిస్థాన్ vs నెదర్లాండ్స్ (11 AM), రెండో మ్యాచ్ వెస్టిండీస్ vs స్కాట్లాండ్ (3 PM), మూడో మ్యాచ్ ఇండియా vs యూఎస్ఏ (7 PM) […]

    The post నేటి నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment