– 11వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు, 12న దేశవ్యాప్త సమ్మె– వాణిజ్య ఒప్పందాలు దేశ సార్వభౌమాధికారానికి మరణశాసనం : తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి టి.సాగర్నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్అమెరికా ఒత్తిడికి మోడీ సర్కారు లొంగిపోయి దేశ సార్వభౌమాధికారానికి మరణ శాసనం రాస్తూ వాణిజ్య ఒప్పందం చేసుకోవడాన్ని నిరసిస్తూ గురువారం నుంచి ఈ నెల 11వ తేదీ వరకు గ్రామాల్లో ట్రంప్, మోడీ దిష్టిబొమ్మ దహనాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి […]
The post నేటి నుంచి గ్రామాల్లో మోడీ, ట్రంప్ దిష్టిబొమ్మల దహనం appeared first on Navatelangana.
Leave A Comment