• Login / Register
  • Site Logo

    నూతన లేబర్ పాలసీ రాజ్యాంగ విరుద్ధం

    Rss వార్తలు

    కార్మికులను బానిసలుగా మార్చేందుకే ‘శ్రమశక్తి నీతి’ : సీఐటీయూ జాతీయ కోశాధికారి సాయిబాబునవతెలంగాణ-మహబూబాబాద్‌కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ‘శ్రమశక్తి నీతి-2025’ పేరుతో తెచ్చిన నూతన లేబర్‌ పాలసీ రాజ్యాంగ విరుద్ధమైందని, ఇది కార్మికులను బానిసలుగా మార్చే కుట్ర అని సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు విమర్శించారు. శుక్రవారం మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని జగన్నాథం భవనంలో అక్టోబర్‌ విప్లవం 108వ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి కుంట ఉపేందర్‌ అధ్యక్షతన నిర్వహించిన ‘నూతన లేబర్‌ పాలసీ-కార్మిక […]

    The post నూతన లేబర్‌ పాలసీ రాజ్యాంగ విరుద్ధం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment