నవతెలంగాణ- కుభీర్ మండల మండలంలో పని చేస్తున్న అక్కడేషన్ కార్డుల జర్నలిస్ట్ లు సోమవారం ఏకగ్రీవంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. జర్నలిస్ట్ ల సంఘం అధ్యక్షులు గా రావుల బాలాజీ (సాక్షి) గౌరవ అధ్యక్షులుగా ఎం ఏ గాఫరోద్దీన్( ప్రజ లక్ష్యం )ఆనంద్( ఆంధ్ర ప్రభ )ఉప అధ్యక్షులు లంక పండరి (నమస్తే తెలంగాణ) ప్రధాన కార్యదర్శి గా పిట్ల రాందాస్ (దిశా ) కోశాధికారి గా జి ప్రసాద్ (ఆంధ్ర జ్యోతి ) సహా […]
The post నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గం ఎన్నిక appeared first on Navatelangana.
Leave A Comment