• Login / Register
  • Site Logo

    నూతన కౌన్సిలర్లకు జేఏసీ తరపున సన్మానం

    Rss వార్తలు

    నవతెలంగాణ – ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిలర్ గా గెలుపొందిన మున్నూరుకాపు సభ్యులు పోచంపాడ్ శ్రీనివాస్, నర్మే నవీన్, కోడిగేల మల్లయ్య, బోగడమీద సుమన్ లను ఆదివారం  మున్నూరుకాపు జేఏసీ తరపున మల్యాల నర్సారెడ్డి  సన్మానించినారు. ఈ కార్యక్రమంలో ఎంఎన్ఆర్, ఆకుల మోహన్, ఈజాప రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

    The post నూతన కౌన్సిలర్లకు జేఏసీ తరపున సన్మానం  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment