బడ్జెట్ను స్వాగతిస్తున్నాం- క్రెడాయ్ హైదరాబాద్ నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరోకేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ను స్వాగతిస్తున్నామని క్రెడాయ్ హైదరాబాద్ పేర్కొంది. ఈ మేరకు క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్ష, ఎలెక్ట్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్. జైదీప్ రెడ్డి, బి. జగన్నాధరావు, క్రాంతికిరణ్రెడ్డి ఆదివారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం గృహ నిర్మాణ రంగానికి ప్రోత్సాహకాలపై మరింత స్పష్టత ఇవ్వాలని కోరారు. మౌలిక సదుపాయాల కల్పన ద్వారా దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ వృద్ధికి ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. […]
The post నిర్మాణరంగంపై మరింత స్పష్టత ఇవ్వాలి appeared first on Navatelangana.
Leave A Comment