• Login / Register
  • Site Logo

    నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేయాలి

    Rss వార్తలు

    ఉపాధి హామీ పనిలో రోజుకు కూలీ రూ.800 ఇవ్వాలివ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నరసింహ్మనవతెలంగాణ – అచ్చంపేటభూమిలేని నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద రూ.12 వేలు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం అమ్రాబాద్ మండలంలోని మండల గ్రామంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ఉపాధి కూలీలు కనీసం 20 రోజులు పనిచేసిన […]

    The post నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేయాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment