• Login / Register
  • Site Logo

    నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయండి..

    Rss వార్తలు

    – ఓబీసీ జిల్లా అధ్యక్షులు వాగుల్దాస్ నిరంజన్ గౌడ్. నవతెలంగాణ – ఊరుకొండ అన్ని రకాలుగా అర్హత కలిగి.. నివసించేందుకు ఇల్లు లేని నిరుపేద దళిత మహిళ గడ్డం మంజులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ఓబీసీ జిల్లా అధ్యక్షులు, నర్సంపల్లి మాజీ సర్పంచ్ వాగుల్దాస్ నిరంజన్ గౌడ్ ఎంపీడీవో ను కోరారు. శుక్రవారం ఊరుకొండ మండల కేంద్రానికి చెందిన గడ్డం మహేందర్ గత కొన్ని రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందడం వల్ల అనాధలైన భార్యాపిల్లలకు కనీసం నివసించేందుకు […]

    The post నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయండి.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment