శ్రీ చైతన్య పాఠశాల నిర్వాకం నిలదీసిన ఎస్ఎఫ్ఐ నాయకులపై మహిళా ఉద్యోగుల చిందులు దొంగ చాటుగా తరగతుల బోధన పట్టించుకోని జిల్లా విద్యాశాఖ పాఠశాల ఎదుట ఎస్ఎఫ్ఐ నిరసన పాఠశాల యాజమాన్యంతో ఎంఈఓ కుమ్మక్కు చర్యలు తీసుకోకపోతే డీఈవో కార్యాలయం ముట్టడిస్తాం ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి ఏర్పుల తరంగ్ నవతెలంగాణ ఇబ్రహీంపట్నం: ప్రమాదకరంగా విద్యా బోధన చేస్తున్న శ్రీ చైతన్య పాఠశాలలు విద్యాశాఖ ఆదేశాలను బేఖాతలు చేస్తుంది. మండల విద్యాధికారి ఆ పాఠశాలను నిన్న సీజు చేస్తే.. […]
The post నిన్న సీజ్.. నేడు ఓపెన్ appeared first on Navatelangana.
Leave A Comment