నవతెలంగాణ – కంఠేశ్వర్ రాష్ట్రంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో, ఉప ఎన్నికలతో పాటు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారని, ప్రతి మున్సిపాలిటీలను అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నిజామాబాద్ మేయర్ గా ఉమారాణి శుక్రవారం నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ […]
The post నిజామాబాద్ మేయర్ గా ఉమారాణి భాద్యతలు స్వీకరణ appeared first on Navatelangana.
Leave A Comment