• Login / Register
  • Site Logo

    నిజామాబాద్ అర్బన్ జాగృతిలో అడ్హాక్ కమిటీలో కరిపే రాజుకు చోటు

    Rss వార్తలు

    కవిత కు కృతఙ్ఞతలు తెలియజేసిన కరిపే రాజు నవతెలంగాణ- కంఠేశ్వర్ తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎం ఎల్ సి కవిత తనపై నమ్మకంతో నిజామాబాద్ అర్బన్ జాగృతిలో అడ్హాక్ కమిటీ లో చోటుకల్పించినదుకు శుక్రవారం హైదరాబాద్ లోని కవిత నివాసం కరిపే రాజు కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా శక్తివంచన లేకుండా ప్రజా సమస్యలపై పోరాడుతు కవిత కలలు గన్న సామాజిక తెలంగాణ కోసం పోరాడుతూ జాగృతి బలోపేతానికి, ఎన్నిక ఏదయినా నిజామాబాద్ అర్బన్ […]

    The post నిజామాబాద్ అర్బన్ జాగృతిలో అడ్హాక్ కమిటీలో కరిపే రాజుకు చోటు  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment