కౌంటింగ్ కేంద్రాలను, స్ట్రాంగ్ రూమ్ లను పర్యవేక్షణ చేసిన పోలీస్ కమీషనర్నవతెలంగాణ కంఠేశ్వర్ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 11, 2026న ముగిసిన తర్వాత, బ్యాలెట్ బాక్సులను తరలించిన అనంతరం స్ట్రాంగ్ రూమ్ల వద్ద పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య గట్టి భద్రత ఏర్పాట్లను చేయడం జరిగింది. ఈ సందర్బంగా పాలిటెక్నిక్ కళాశాల యందు ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలను, స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాటు పటిష్టంగా […]
The post నిజామాబాదు లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు పూర్తి appeared first on Navatelangana.
Leave A Comment