• Login / Register
  • Site Logo

    నా ఓటు ఏవరేశారో..

    Rss వార్తలు

    నవతెలంగాణ-ఇబ్రహీంపట్నం : మున్సిపాలిటీ ఎన్నికల్లో తన ఓటు ను వేరేవాళ్లు వేశారంటూ ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని శేరిగూడలోని 15వ వార్డులో ఓటు వేసేందుకు వెళ్లిన క్యామ పారిజాతకు చేదు అనుభవం ఎదురైంది. ఓటేసి తమకు కావాల్సిన నేతను ఎన్నుకునేందుకు గ్రామంలోని పోలింగ్ బూత్ వద్దకు వెళ్లి క్యూలో నిలబడింది. తీరా తన వొంతు రాగానే ఓటు వేసేందుకు పేరు వివరాలు తెలుపగా.. ఆ ఓటు అప్పటికే పోల్ అయినట్లు అధికారులు […]

    The post నా ఓటు ఏవరేశారో.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment