నవతెలంగాణ-హైదరాబాద్: దేశవ్యాప్తంగా యూఎస్-ఇండియా ట్రేడ్ డీల్ పై హాట్ టాపిక్ నడుస్తోంది. అమెరికాతో భారత్ చేసుకున్న ఒప్పందంపై స్పష్టత కావాలని, పార్లమెంట్ లో సదరు ఒప్పందంపై చర్చ జరగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ కారణంతో పలుమార్లు లోక్ సభ కూడా వాయిదా పడుతుంది. తాజాగా ఈ అంశంపై కేంద్ర మంత్రి పియూష్ గోయాల్ కీలక ప్రకటన చేశారు. యూఎస్-ఇండియా ట్రేడ్ డీల్ పై ఇరుదేశాల నుంచి సంయుక్త ప్రకటన వెలువడుతుందని వెల్లడించారు. వచ్చే నాలుగు రోజుల్లో […]
The post నాలుగు రోజుల్లో యూఎస్ ట్రేడ్ డీల్పై క్లారిటీ: పియూష్ గోయాల్ appeared first on Navatelangana.
Leave A Comment