నవతెలంగాణ – చిన్నకోడూరు: రైతులు పంట సాగులో నానో యూరియాను వాడితే అధిక లాభాలు పొందవచ్చని, రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ పద్ధతిలో పంటలను పండించాలని రాష్ట్ర ఇఫ్ కో డైరెక్టర్ మార గంగారెడ్డి అన్నారు. నానో దత్తత గ్రామమైన ఎల్లమ్మ జాలులో గ్రామ సర్పంచ్ వంకాయల రేఖ ఆధ్వర్యంలో ఇఫ్ కో నానోరైతు సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు.ఇఫ్ కో మార్కెటింగ్ డైరెక్టర్ యోగేంద్ర కుమార్, సీనియర్ జనరల్ మేనేజర్ సంజయ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు […]
The post నానో యూరియాతో అధిక లాభాలు.. appeared first on Navatelangana.
Leave A Comment