– అదానీ గ్రూప్ చేతికి మరో వార్తాసంస్థన్యూఢిల్లీ :ప్రధాని మోడీకి సన్నిహితుడైన ప్రముఖ బిలియనీర్ గౌతమ్ అదానీ మీడియాను తమ గుప్పెట్లోకి తెచ్చుకుంటున్నారు. నాడు ఎన్డీటీవీని దక్కించుకోగా..నేడు ఐఏఎన్ఎస్ను స్వాధీనం చేసుకున్నారు. అదానీ గ్రూప్ 24 శాతం వాటాను కొనుగోలు చేసి ఇండో-ఆసియన్ న్యూస్ సర్వీస్(ఐఏఎన్ఎస్)ను స్వాధీనం చేసుకుంది. ఈ వార్తా సంస్థకు సంబంధించిన 24 శాతం వాటాను ఎంతమొత్తంలో కొనుగోలు చేసిందనే విషయాన్ని అదానీ గ్రూప్ వెల్లడించలేదు. ఈ విషయాన్ని అదానీ ఎంటర్ ప్రైజెస్ యొక్క […]
The post నాడు ఎన్డీటీవీ.. నేడు ఐఏఎన్ఎస్ appeared first on Navatelangana.
Leave A Comment