• Login / Register
  • Site Logo

    నాగేశ్వరరావు మరణం పార్టీకి, ప్రజా ఉద్యమాలకు తీరని లోటు

    Rss వార్తలు

    సంతాపసభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు భాస్కర్‌నవతెలంగాణ-నయీంనగర్‌సీపీఐ(ఎం) ఉమ్మడి వరంగల్‌ జిల్లా నాయకులు యూ. నాగేశ్వరరావు మరణం పార్టీకి, ప్రజా ఉద్యమాలకు తీరని లోటని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు భాస్కర్‌ అన్నారు. సోమవారం సీపీఐ(ఎం) హనుమకొండ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా కార్యదర్శి జి.ప్రభాకర్‌ రెడ్డి అధ్యక్షతన నాగేశ్వరరావు సంతాప సభను నిర్వహించారు. ఈ సందర్భంగా పాలడుగు భాస్కర్‌ మాట్లాడుతూ.. నాగేశ్వరరావు మరణాంతరం కూడా ప్రజలకు ఉపయోగపడేలా అతని దేహాన్ని కాకతీయ మెడికల్‌ […]

    The post నాగేశ్వరరావు మరణం పార్టీకి, ప్రజా ఉద్యమాలకు తీరని లోటు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment