• Login / Register
  • Site Logo

    నష్టం జరిగిన కార్మికుని కుటుంబాన్ని ఆదుకొని వాచ్మెన్ ఉద్యోగాలు ఇవ్వాలి

    Rss వార్తలు

    ఎన్పీడీసీఎల్  డిచిపల్లి ఏడికి వినతినవతెలంగాణ- కంఠేశ్వర్ నష్టం జరిగిన కార్మికుని కుటుంబాన్ని ఆదుకొని వాచ్మెన్ ఉద్యోగం ఇవ్వాలని సీఐటీయూ యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు నల్వాల నరసయ్య కోరారు. సోమవారం ఎన్పీడీసీఎల్ డిచ్పల్లి ఏడికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరాంకుశం గోపికి డిచ్ పల్లిలో ఎలక్ట్రికల్ పోల్ ఎక్కి పనిచేసే క్రమంలో విధ్యుత్ లైన్ 11కెవి లైన్ షాక్ తగిలి కిందపడటం జరిగింది. వెంటనే నిజామాబాద్ ప్రగతి హాస్పిటల్ బాదితున్ని తరలించారు. […]

    The post నష్టం జరిగిన కార్మికుని కుటుంబాన్ని ఆదుకొని వాచ్మెన్ ఉద్యోగాలు ఇవ్వాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment