నవతెలంగాణ – ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో ఆదివాసీ నాయక పోడ్ సంఘం ఆధ్వర్యంలో వచ్చేనెల నవంబర్ 3 నుండి 5వ తారీఖు వరకు జరగబోయే భీమన్న ఉత్సవాల పాంప్లెట్లను మండల అధ్యక్షుడు సురకంటి చిన్నారెడ్డి చేతుల మీదుగా గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి, మీనుగు నాగరాజులు మాట్లాడుతూ.. నవంబర్ 3 నుంచి 5 వరకుకు జరగబోయే బీమన్న ఉత్సవాలతోపాటు మాజీ పిఎసిఎస్ వైస్ చైర్మన్ క్రీస్తు శేషులు మీనుగు పెద్ద రాజన్న జ్ఞాపకార్థం జిల్లా స్థాయిలో కబడ్డీ పోటీలు […]
The post నవంబర్ 3 నుంచి భీమన్న దేవుని ఉత్సవాలు appeared first on Navatelangana.
Leave A Comment