• Login / Register
  • Site Logo

    నవంబర్ 17 నుంచి మద్నూర్ మార్కెట్ పరిధిలో పత్తి కొనుగోలు నిలిపివేత

    Rss వార్తలు

    తెలంగాణ రాష్ట్ర కాటన్ అసోసియేషన్ మద్నూర్ మండల శాఖ ప్రకటన విడుదలనవతెలంగాణ – మద్నూర్మద్నూర్ వ్యవసాయ మార్కెట్ పరిధిలో గల పత్తి సిసిఐ కొనుగోలు అలాగే ప్రయివేటు కొనుగోలు ఈనెల 17 సోమవారం నుండి పూర్తిగా నిలిపి వేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర కాటన్ అసోసియేషన్ మద్నూర్ మండల శాఖ ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. సీసీఐ అధికారులు  l1 l2 l3 పేరుతో కొన్ని మిల్లులు నడిపి మరికొన్ని మిల్లులు నడపనందున రాష్ట్రంలోని అన్ని జిన్నింగ్ మిల్లులు […]

    The post నవంబర్ 17 నుంచి మద్నూర్ మార్కెట్ పరిధిలో పత్తి కొనుగోలు నిలిపివేత appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment