నవతెలంగాణ-హైదరాబాద్లోక్ అదాలత్లో కేసులను రాజీ చేసుకునేందుకు వీలుగా పోలీసులు కూడా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటీవ్ చైర్మెన్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్యామ్కోషి సూచించారు. మంగళవారం హైకోర్టు ఆవరణలోని లోక్ అదాలత్ అథారిటీ ఆఫీసులో పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. చీఫ్ జస్టిస్ ఏకే సింగ్ సూచనల మేరకు నవంబర్ 15న ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. క్రిమినల్ కాంపౌండబుల్ కేసుల(జరిమానా విధింపుతో పరిష్కారమయ్యే కేసులు)ను అధిక సంఖ్యలో పరిష్కరించేందుకు […]
The post నవంబర్ 15న లోక్అదాలత్ appeared first on Navatelangana.
Leave A Comment