• Login / Register
  • Site Logo

    నలందలో విద్యార్థులకు అవగాహన

    Rss వార్తలు

    నవతెలంగాణ – ఆర్మూర్  మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి నలంద హైస్కూల్ లో కమ్యూనిటీ పోలీసింగ్, సైబర్ సెక్యూరిటీ, నేషనల్ సెక్యూరిటీ  షీ టీమ్ అవగాహనా కార్యక్రమం శుక్రవారం  నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లో భాగంగా ముఖ్య అతిది గా స్టేషన్ హౌస్ ఆఫీసర్ పి. సత్యనారాయణ గౌడ్ పాల్గొని విద్యార్థులకు అవగాహనా కల్పించారు. ఇందులో నలంద హై స్కూల్ కరెస్పాండంట్ యల్. ప్రసాద్, ప్రిన్సిపాల్ యల్. సాగర్, షీ టీమ్ పోలీస్ బృందం తదితరులు పాల్గొన్నారు.   రాష్ట్రస్థాయి పరీక్షలో నలంద […]

    The post నలందలో విద్యార్థులకు అవగాహన  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment