పలు తీర్మానాల ఆమోదం..నవతెలంగాణ – డిచ్ పల్లి వచ్చే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని పంచాయతీ పరిధిలో ఎక్కడా బోర్ మోటార్ చేరిపోయిన వేంటనే మరమ్మతులు చేయాలని, త్రాగునీటి కి ఇబ్బందులు కలగకుండా చూడాలని, ఉర పందుల సంచారం ఎక్కువైపోయిందని దీన్ని నియంత్రించడానికి యాజమానులకు నోటిసులు ఇవ్వాలని, చేపట్టాలని గ్రామ పంచాయతీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. గురువారం డిచ్ పల్లి మండల కేంద్రంలోని నడ్పల్లి గ్రామ పంచాయతీ లో సర్పంచ్ కులచారి అశ్విని సతీష్ రావు అధ్యక్షతన పంచాయతీ […]
The post నడ్పల్లి పంచాయతీ సర్వసభ్య సమావేశం.. appeared first on Navatelangana.
Leave A Comment