నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రఖ్యాత బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ భాగస్వామ్యంతో కొత్త వరల్డ్ ఆఫ్ హయ త్ బ్రాండ్ ప్రచారాన్ని హయత్ ఈరోజు ప్రారంభించింది. ప్రజలు తమకు సాధ్యమైనంత ఉత్తమంగా జీవించే లా చేయాలనే హయత్ శాశ్వత ఉద్దేశ్యంతో ముడిపడిన ఈ ప్రచార కార్యక్రమం (క్యాంపెయిన్) వరల్డ్ ఆఫ్ హయత్ స్ఫూర్తికి జీవం పోస్తుంది—లాయల్టీ మార్గదర్శక సూత్రాలపై నిర్మించబడిన లాయల్టీ కార్యక్రమం మెంబర్ కు మించి విస్తరించి ఉంటుంది, ఎంపిక చాలా కీలకం మరియు గుర్తింపు అంటే […]
The post నటి కరిష్మా కపూర్తో కలిసి హయత్ క్యాంపెయిన్ను భారతదేశంలో ప్రారంభించిన హయత్ appeared first on Navatelangana.
Leave A Comment