– పారిశుధ్య కార్మికుల పిల్లలకు తొలిసారి ఎక్స్పోజర్ విజిట్– జీహెచ్ఎంసీ కమిషనర్ ప్రత్యేక చొరవనవతెలంగాణ- సిటీబ్యూరోజీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి.కర్ణన్ ప్రత్యేక చొరవతో పారిశుధ్య కార్మికుల పిల్లల జీవితాల్లో ఆశల దీపం వెలిగించే వినూత్న కార్యక్రమానికి తొలిసారి శ్రీకారం చుట్టారు. ఈ పిల్లల కోసం దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలలో ఒకటైన ఐఐటీ హైదరాబాద్ ద్వారాలు తెరిచింది. వారికి కేవలం క్యాంపస్ పర్యటన మాత్రమే కాకుండా, ఆశలు, అవకాశాలు, అపారమైన భవిష్యత్కు దారి చూపే అనుభవాన్ని జీహెచ్ఎంసీ కల్పిస్తోంది. […]
The post నగర వీధుల నుంచి ఐఐటీ కలల దాకా appeared first on Navatelangana.
Leave A Comment