రాణించిన రిషబ్ పంత్బెంగళూరు : ధ్రువ్ జురెల్ (127 నాటౌట్, 170 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్స్) వరుసగా రెండో అజేయ సెంచరీతో చెలరేగాడు. దక్షిణాఫ్రికా-ఏతో రెండో అనధికార టెస్టులో జురెల్ సెంచరీతో భారత్-ఏ తొలి ఇన్నింగ్స్లో 255 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. రెండో ఇన్నింగ్స్లోనూ బ్యాటర్లు విఫలమవగా.. ధ్రువ్ జురెల్ శతకం సాధించాడు. నాలుగు రోజుల మ్యాచ్లో రెండు సెంచరీలు సాధించిన జురెల్.. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు తుది జట్టు కూర్పును ఆసక్తికరంగా […]
The post ధ్రువ్ జురెల్ అజేయ సెంచరీ appeared first on Navatelangana.
Leave A Comment