• Login / Register
  • Site Logo

    ధారా భాస్కర్ జనంపల్లి సోదరులపై ఆరోపణలు మానుకోవాలి

    Rss వార్తలు

    మండల అధ్యక్షుడు రాంచంద్రయ్య నవతెలంగాణ – నవాబు పేటధారా భాస్కర్ జనంపల్లి సోదరులపై ఆరోపణలు మానుకోవాలి అని తమ పోకడ పార్టీ పరంగా తీవ్ర నష్టం కలిగించే విధంగా ఉందని మండల అధ్యక్షుడు రాంచంద్రయ్య పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సోమవారం మండల కేంద్రంలోని స్టార్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తలకు జరిగిన సమస్యలను పరిష్కరించాలని నీకు తపన ఉంటే ఆ సమస్య పరిష్కారం […]

    The post ధారా భాస్కర్ జనంపల్లి సోదరులపై ఆరోపణలు మానుకోవాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment