వడ్ల కొనుగోలు కేంద్రంలో రైతుల నిరసన…నవతెలంగాణ – తంగళ్ళపల్లి ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఆరబోసిన వడ్లను నిర్వాహకులు వెంటనే కొనుగోలు చేయాలని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తంగళ్ళపల్లి మండలం చింతలపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఐ కె పి కొనుగోలు కేంద్రంలో వడ్లను తూకం వేయడం లేదంటూ రైతులు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. గత కొద్దిరోజులుగా అట్ల కొనుగోలు కేంద్రం వద్ద ఆరబోసిన వడ్లు […]
The post ధాన్యాన్ని వెంటనే తూకం వేయాలి… appeared first on Navatelangana.
Leave A Comment