మొంథా తుపాన్తో నిండా మునిగిన రైతన్ననేలకొరిగిన వరిపంట, మొలకెత్తిన వడ్లుకల్లాలుగా మారిన రహదారులునవతెలంగాణబ్యూరో-హైదరాబాద్అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోవడంతో రైతు గుండె పలిగింది. మొంథా తుపాన్తో పంటలు దెబ్బతిని అన్నదాత నిండా మునిగారు. చేతికొచ్చిన ధాన్యం అమ్ముకోకుండానే వరదపాలైంది. వదరలో కొట్టుకుపోతున్న ధాన్యాన్ని చూసి అన్నదాత తల్లడిల్లిపోయారు. వడ్ల రాసుల్లోకి నీరు చేరి మొలకెత్తాయి. రాష్ట్రవ్యాప్తంగా వేల ఎకరాల్లో పండిన వరి ధాన్యం వర్షపు నీటిలో తడిసి నష్టపోయింది. వరిమళ్లు నేలకొరిగి చేతికి రాకుండాపోయింది. ఆరుగాలం కష్టపడి పండించిన […]
The post ధాన్యం తడిసె.. గుండె పగిలే appeared first on Navatelangana.
Leave A Comment