• Login / Register
  • Site Logo

    ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి

    Rss వార్తలు

    రైతు సంఘం జిల్లా నాయకులు మోహన్ పటేల్నవతెలంగాణ – సదాశివనగర్సదాశివనగర్ మండల కేంద్రంలో మండల స్థాయి రైతుల సమావేశం జరిగింది. ఈ సందర్బంగా  దొడ్లే మోహన్ పటేల్ మాట్లాడుతూ .. గత 30 రోజులకు పైగా ఐకెపి కేంద్రంలో వరి ధాన్యము తెచ్చుకొని రైతులు కొనుగోలు కోసం ఎదురుచూస్తున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వము ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యముకు వెంటనే డబ్బులు వారి వారి ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వానికి […]

    The post ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment