నేరుగా మిల్లుకు తరలింపువెలుగులోకి వచ్చిన ఘటననవతెలంగాణ – మిర్యాలగూడ కొనుగోలు కేంద్రాల్లో సన్నరకం ధాన్యాన్ని విక్రయిస్తే ప్రభుత్వం రూ.500 బోనస్ ప్రకటించగా దాన్ని కాజేసేందుకు అధికార పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు పన్నాగం పన్నారు. తమ పొలాల్లో పండిన నాణ్యత లేని సన్నరకం ధాన్యాన్ని పీఏసిఎస్ కేంద్రాల్లో విక్రయించకుండా విక్రయించినట్లు అనధికారికంగా ట్రక్ షీట్ రాయించుకోని నేరుగా మిల్లుకు తరలించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే మిర్యాలగూడ, త్రిపురారం మండలానికి చెందిన ఇద్దరు రైతులు తమ […]
The post ధాన్యం కొనుగోలులో మోసం… appeared first on Navatelangana.
Leave A Comment