నవతెలంగాణ -ముధోల్ : రైస్ మిల్లర్లు తేమ పేరిట కోత విధిస్తే రైస్ మిల్లును సీజ్ చేయిస్తానాని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. ఆదివారం ముధోల్ మండలం లోని బ్రహ్మంణ్ గావ్ గ్రామం లో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం ను ఢ ప్రారంబించారు. ఈ సందర్భంగా రైతులు రైస్ మిల్లుర్లతో ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యేకువిన్నవించారు. ధాన్యం రైస్ మిల్లులకు వెళ్లిన తర్వాత తేమ పేరిట కోతకు విధిస్తున్నారని రైతులు చెప్పారు. […]
The post ధాన్యంలో కోత విధిస్తే రైస్ మిల్ సీజ్: ఎమ్మెల్యే appeared first on Navatelangana.
Leave A Comment