• Login / Register
  • Site Logo

    ధర్మపురి ఆలయం సమగ్రాభివృద్ధి

    Rss వార్తలు

    – గోదావరి పుష్కరాలకు సకల ఏర్పాట్లు– రూ.50 కోట్లతో నిర్మాణ పనులు :మాస్టర్‌ ప్లాన్‌ సమీక్షలో మంత్రులు కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్‌నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌జగిత్యాల జిల్లాకు చెందిన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. గోదావరి పుష్కరాలకు సకల ఏర్పాట్లు చేయాలని అధికారులను వారు ఆదేశించారు. రూ.50 కోట్లతో నిర్మాణ పనులను […]

    The post ధర్మపురి ఆలయం సమగ్రాభివృద్ధి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment