9 జిల్లాల్లో 48 మందిపై క్రిమినల్ కేసులు అందరి బాగోతాలను బయటపెడతాం సిద్ధిపేట, సిరిసిల్ల జిల్లాల్లో అక్రమాల గుర్తింపుత్వరలో 31 జిల్లాల్లో ఫోరెన్సిక్ ఆడిట్ఉన్నతస్థాయి కమిటీ నివేదిక : రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్ధరణి పోర్టల్లోని లొసుగులను ఆసరాగా చేసుకుని ప్రభుత్వ భూములను కొల్లగొట్టిన వారిని, రిజిస్ట్రేషన్ల చలానా సొమ్మును కాజేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ధరణి పోర్టల్లో లొసుగుల […]
The post ధరణి లొసుగుల వల్లే రిజిస్ట్రేషన్లలో అక్రమాలు appeared first on Navatelangana.
Leave A Comment