హయాఘాట్లో బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేపై సీపీఐ(ఎం) అభ్యర్థి శ్యామ్ భారతి పోటీన్యూఢిల్లీ : బీహార్లోని హయాఘాట్లో బీజేపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే రామచంద్ర ప్రసాద్కు, మహాగట్బంధన్ పక్షాన సీపీఐ(ఎం) నుంచి పోటీచేస్తున్న శ్యామ్ భారతి మధ్య ధనబలం వర్సెస్ ప్రజాబలం అన్నట్టుగా పోటీ నెలకొంది. 2020లో విజయం సాధించిన తర్వాత ఓటర్లకు కృతజ్ఞతలు చెప్పి వెళ్లిన రామచంద్ర ప్రసాద్ ఆ తర్వాత ఏనాడూ నియోజకవర్గం వైపు ముఖం కూడా చూపలేదు. దీంతో అక్కడి ప్రజానీకంలో తీవ్ర ఆగ్రహం […]
The post ధనబలం వర్సెస్ ప్రజాబలం appeared first on Navatelangana.
Leave A Comment