• Login / Register
  • Site Logo

    దొడ్డు రకం వరితో రైతులకు అధిక లాభం..

    Rss వార్తలు

    నవతెలంగాణ జన్నారం.  మండలం లోని రెండ్లగూడ (మందపెల్లి) గ్రామం లో ముడికే ఐలయ్య  వ్యవసాయ క్షేత్రంలో ఇండస్ వ్యాలీ ఆగ్రో సీడ్స్ వారి ఇండస్ అరుణ్(దొడ్డు రకం), ఇండస్ శ్రీవల్లి అనే వరి వంగడాన్ని పంట క్షేత్ర ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్య లో రైతులు పాల్గొన్నారు. అధిక దిగుబడులు నిచ్చే ఇండస్ వ్యాలీ వారి అరుణ్, శ్రీవల్లి ప్రాముఖ్యతను కంపెనీ ప్రతినిధులు తెలిపారు. చీడపీడలకు తట్టుకొని అధిక దిగుబడి లు ఇస్తుందని […]

    The post  దొడ్డు రకం వరితో రైతులకు అధిక లాభం.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment