అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఆర్థిక వ్యవస్థకు విఘాతం రైతుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం :సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో న్యూఢిల్లీ : అమెరికాతో భారత్ చేసుకున్న వాణిజ్య ఒప్పందం దేశ సార్వభౌమత్వంపై దాడి అని సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో విమర్శించింది. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది.ఈ ప్రకటన ప్రకారం…భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం వివరాలు నెమ్మదిగా వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ‘తాత్కాలిక ఒప్పందం’ పేరుతో అమెరికాకు భారీ రాయితీలిచ్చింద నే విషయం స్పష్టమవుతోంది. […]
The post దేశ సార్వభౌమత్వంపై దాడి appeared first on Navatelangana.
Leave A Comment