సీఐటీయూ మహబూబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు కుమ్మరి కుంట్ల నాగన్న నవతెలంగాణ- నెల్లికుదురు ఈనెల 12వ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ మహబూబాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు కుమ్మరి కుంట్ల నాగన్న తెలిపారు. మండల కేంద్రంలోని విశ్రాంతిభవనంలో సిఐటియు దాని అనుబంధ సంఘాల సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ఆయన బిజెపి తెచ్చిన నాలుగు లేబర్ కోడులతో కార్మికులకు మరణ శాసనంగా ఉందని అట్టి వాటిని వెంటనే రద్దు […]
The post దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి appeared first on Navatelangana.
Leave A Comment