నవతెలంగాణ – ఆలేరు టౌన్లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని బిజెపిని డిమాండ్ చేస్తూ, ఫిబ్రవరి 12 న దేశ వ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మె ను జయప్రదం చేయాలని ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ జనార్ధన్ అన్నారు. ఆలేరు పట్టణంలో గురువారం జిల్లా అధ్యక్షులు పద్మ సుదర్శన్ అధ్యక్షతన, ఆర్య వైశ్య భవన్ లో ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12 దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె సన్నాహక సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో గీత కార్మిక […]
The post దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి appeared first on Navatelangana.
Leave A Comment