• Login / Register
  • Site Logo

    దేశవ్యాప్తంగా జరిగే సమ్మెను విజయవంతం చేయండి

    Rss వార్తలు

    నవతెలంగాణ – మునిపల్లి : కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సవరించి 3 లక్షల కోట్లు ఉపాధి హామీకి కేటాయించి పెరిగిన ధరలకు అనుగుణంగా రోజు కూలీ 800 ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సంగారెడ్డి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది. మునిపల్లి మండల కేంద్రలోని గ్రామాలని బుధవారం పర్యటించి కూలీలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకోవడం జరిగింది.ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.నర్సిములు మాట్లాడుతూ.. దేశంలో రోజురోజుకు కూలీల సంఖ్య పెరుగుతున్న కేంద్ర ప్రభుత్వం […]

    The post దేశవ్యాప్తంగా జరిగే సమ్మెను విజయవంతం చేయండి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment