వారిలోనూ చాలా మందికి అరకొర ఆదాయమే స్వయం ఉపాధి పొందుతున్న వారే ఎక్కువ న్యూఢిల్లీ : ఉద్యోగం అంటే మంచి జీతం ఉంటుందని, జీవితానికి భద్రత ఉంటుందని, పనిలో నైపుణ్యం ఉంటుందని అనుకోవడం సహజమే. కానీ మన దేశంలోని ఉద్యోగుల్లో చాలా మందికి స్థిరమైన వేతనాలు లభించడం లేదు. అరకొర ఆదాయంతో దినదిన గండంగా వారు జీవితాలను నెట్టుకొస్తున్నారు. స్థిరమైన ఆదాయంతో ఉద్యోగాలు చేస్తున్న వారి సంఖ్య మన దేశంలో కేవలం 23 శాతం మాత్రమే. మెజారిటీ […]
The post దేశంలో స్థిర వేతన జీవులు తక్కువే appeared first on Navatelangana.
Leave A Comment