రామ్ చరణ్ నటిస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నాయిక జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. వద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. శనివారం మేకర్స్ రెండు డిఫరెంట్ పోస్టర్ల ద్వారా అచ్చియ్యమ్మగా జాన్వీ కపూర్ ఫస్ట్లుక్ను విడుదల చేశారు. రస్టిక్ ప్రింటెడ్ చీర, సంప్రదాయ […]
The post దేనికీ.. భయపడని అచ్చియ్యమ్మ appeared first on Navatelangana.
Leave A Comment