• Login / Register
  • Site Logo

    దెబ్బతీస్తున్న రసాయనిక ఆహారం

    Rss వార్తలు

    పెరుగుతున్న ఆటిజం పిల్లల సంఖ్యప్రతి 50 మందిలో ఒకరు జననంగర్భధారణకు ముందే నివారణ మేలుపరిశోధనల్లో తేల్చిన బాధిత వైద్యులు నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌పిల్లల సమగ్ర ఎదుగుదలకు అడ్డంకిగా మారే ఆటిజంతో జన్మించే పిల్లల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. గత కొన్ని దశాబ్దాలుగా ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పులు, ప్రధానంగా రసాయనిక ఆహారపు అలవాట్లు గర్భస్థ మహిళల శరీరంలో జన్యుమార్పులకు కారణమవుతున్నట్టు పరిశోధనలు తెలుపుతున్నాయి. దీంతో గర్భంలోని పిండ దశలోనే శిశువు ఆటిజం అవలక్షణాల బారిన […]

    The post దెబ్బతీస్తున్న రసాయనిక ఆహారం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment