• Login / Register
  • Site Logo

    దృష్టులను కాపాడితే అడ్రస్ గల్లంతే: మందకృష్ణ మాదిగ

    Rss వార్తలు

    నవతెలంగాణ – తుంగతుర్తికర్ల రాజేష్ మృతికి కారణమైన దోషులను కాపాడితే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిల రెండు నియోజకవర్గాల అడ్రస్ గల్లంతు కాక తప్పదని యంఆర్పియస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో సభ అధ్యక్షులు చెడుపాక గంగరాజు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కర్ల రాజేష్ సంతాప సభలో పాల్గొని మాట్లాడారు. ఈ మేరకు అమాయకుడైన కర్ల రాజేష్ ఎలాంటి తప్పు చేయకుండా,అక్రమ నిర్భంధం చేసి కేసులు నమోదు చేసి […]

    The post దృష్టులను కాపాడితే అడ్రస్ గల్లంతే: మందకృష్ణ మాదిగ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment