• Login / Register
  • Site Logo

    దుర్గం చెరువు కేబుల్ వంతెనపై బైకు దగ్ధం..

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: దుర్గం చెరువు కేబుల్ వంతెనపై మంగళవారం బైకుపై వెళ్తున్న ఇద్దరు ప్రయాణిస్తుండగా ఆకస్మికంగా మంటలు చెలరేగి వాహనం పూర్తిగా దగ్ధమైంది. అప్రమత్తమైన ప్రయాణికులు దూకడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో వంతెనపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు మంటలను అదుపు చేశారు.

    The post దుర్గం చెరువు కేబుల్ వంతెనపై బైకు దగ్ధం.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment