అధికారుల సెల్ఫోన్లు, కంప్యూటర్లు స్వాధీనం చేసుకుని రికార్డులు పరిశీలన నవతెలంగాణ-దుండిగల్మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్ సర్కిల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. డీఎస్పీ గంగసాని శ్రీధర్ ఆధ్వర్యంలో ఉదయం కార్యాలయ సమయం ప్రారంభం కాకముందే ఏసీబీ బృందం నేరుగా డిప్యూటీ కమిషనర్ ఎన్. వెంకటేశ్వర్ నాయక్ క్యాబిన్ను తమ ఆధీనంలోకి తీసుకుంది. అధికారుల సెల్ఫోన్లు, కంప్యూటర్లు స్వాధీనం చేసుకుని రికార్డులను పరిశీలించారు. మంగళవారం చింతల్ సర్కిల్లో బిల్ కలెక్టర్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న నేపథ్యంలో […]
The post దుండిగల్ సర్కిల్లో ఏసీబీ సోదాలు appeared first on Navatelangana.
Leave A Comment