కారణాలు చెప్పకుండా డేటా అందచేసిన కేంద్రం న్యూఢిల్లీ : కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కు ప్రభుత్వం సేకరించే చిన్న అటవీ ఉత్పత్తుల (ఎంఎఫ్పీ) సేకరణ అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2024-25లో బాగా పడిపోయింది. 2023-24 నుంచి 2024-25 వరకు 19 రాష్ట్రాలవ్యాప్తంగా సేకరించిన ఎంఎఫ్పీ మొత్తం 92శాతానికి పైగా పడిపోయిందని పార్లమెంట్లో గురువారం ప్రవేశపెట్టి న డేటా తెలియచేసింది. వాయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా ఎంఎఫ్పీపై అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా గిరిజన వ్యవహారాల […]
The post దిగజారిన అటవీ ఉత్పత్తుల సేకరణ appeared first on Navatelangana.
Leave A Comment