నవతెలంగాణ – హైదరాబాద్: కాన్పూర్లో అత్యంత దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. మందుల ధర విషయంలో చెలరేగిన ఒక చిన్న వాగ్వాదం, 22 ఏళ్ల లా విద్యార్థి ప్రాణాల మీదకు తెచ్చింది. మెడికల్ షాపు నిర్వాహకుడు, అతని స్నేహితులు కలిసి విద్యార్థి కడుపును పదునైన ఆయుధంతో కోసి, చేతి వేళ్లను నరికేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం కాన్పూర్ యూనివర్సిటీలో మొదటి సంవత్సరం లా చదువుతున్న అభిజీత్ సింగ్ చందేల్, […]
The post దారుణం: లా విద్యార్థిపై మూకుమ్మడి దాడి.. కడుపు కోసి.. వేళ్లు నరికి! appeared first on Navatelangana.
Leave A Comment