• Login / Register
  • Site Logo

    దాతల సాయంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం.!

    Rss వార్తలు

    తాడిచెర్ల జూనియర్ కళాశాల ప్రిన్స్ పాల్ విజయదేవినవతెలంగాణ – మల్హర్ రావుమండల కేంద్రమైన తాడిచెర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు తల్లిదండ్రులు, దాతల సాయంతో మధ్యాహ్న భోజన కార్యక్రమాన్నీ గురువారం ప్రారంభించింనట్లుగా కళాశాల ప్రిన్స్ పాల్ విజయదేవి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. గత సంవత్సరం ఇదే విధంగా దాతల సహకారంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేయడం జరిగిందన్నారు. మధ్యాహ్న భోజనం ఏర్పాటుతో విద్యార్థుల హాజరు శాతం మెరుగుపడి, పబ్లిక్ పరీక్షల్లో […]

    The post దాతల సాయంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం.! appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment