చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి నవతెలంగాణ – మిడ్జిల్ శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయాన్ని దాతల సహకారంతో అభివృద్ధి చేస్తామని దేవాలయ చైర్మన్ కుపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఆదివారం మండలంలోని వెలుగోముల లక్ష్మి చెన్నకేశవ స్వామి దేవాలయ కాంపౌండ్ నిర్మాణానికి సర్పంచ్ సువర్ణ, దేవాలయ కమిటీ సభ్యులతో కలిసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాలు ఆయన మాట్లాడుతూ.. శిధిలా వ్యవస్థలో ఉన్న దేవాలయం ఎంతో అభివృద్ధి జరిగిందని, ప్రజల సహకారంతో కొత్త పాలక మండలి పెండింగ్ […]
The post దాతల సహకారంతో దేవాలయం అభివృద్ధి చేస్తాం appeared first on Navatelangana.
Leave A Comment